కరోనా : ఎన్‌పీఎస్‌ చందాదారులకు ఊరట
న్యూఢిల్లీ :  దేశంలో  కరోనా వైరస్   పాజిటివ్  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  నేషనల్ పెన్షన్ సిస్టం లేదా జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)  తన చందాదారులకు ఊరట నిచ్చింది.కరోనా వైరస్  బారిన పడిన తమ చందారులు  చికిత్స ఖర్చుల కోసం కొంత మొత్తం ఉపసంహరించుకోవచ్చని తెలిపింది.  ఈ మేరకు  పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ…
మరో దా'రుణం'
తూర్పుగోదావరి, తుని రూరల్‌:  అప్పు చేసి కష్టించి పండించిన చెరకు పంట పేమెంట్లు అందక, చేసిన అప్పులకు వడ్డీలు, పనులు చేసిన కూలీలకు కూలి డబ్బులు చెల్లించలేక ఓ రైతు తన పంట పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తుని మండలం ఎన్‌.సూరవరం గ్రామంలో బుధవారం జరిగింది. నాలుగేళ్లలో పాలకుల విధానాలతో అప…
స్వామివారిని దర్శించుకున్న తలసాని
తిరుమల:  సినీ ఇండస్ట్రీ ప్రతినిధులు ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ని కలవడం మంచి పరిణామమని, అందులో తప్పేమీ లేదని తెలంగాణ పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి  తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌  అన్నారు. గురువారం ఆయన తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం…
కళ్లముందు మృత్యువు..లాస్ట్‌ ఫోన్‌ కాల్‌
కళ్లముందు మృత్యువు..లాస్ట్‌ ఫోన్‌ కాల్‌  సాక్షి, ఢిల్లీ:  ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని అత్యంతర  రద్దీగా ఉండే అనాజ్ మండి ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కార్మికుల జీవితాలు క్షణాల్లో బుగ్గి పాలైపోయాయి. ఈ ప్రమాదంలో మంటల్ల…
కేసీఆర్‌ స్పందించాలి.. మహేందర్‌రెడ్డి రాజీనామా చేయాలి
కేసీఆర్‌ స్పందించాలి.. మహేందర్‌రెడ్డి రాజీనామా చేయాలి సాక్షి, హైదరాబాద్‌:  ప్రియాంకారెడ్డి కుటుంబానికి జరిగిన నష్టం దేవుడు కూడా పుడ్చలేనిదని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షి టీమ్స్ ప్రియాంకారెడ్డి విషయంలో ఎక్కడికి వెళ్ళాయని ఆయన ప…
Image
‘12 రోజులైనా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు’
టీఆర్‌ఎస్‌లోని కొంతమంది బందిపోటు దొంగలు ఆర్టీసీ ఆస్తులను కొల్లగొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని గవర్నర్‌ తమిళిసైను కోరినట్లు తెలిపారు. బుధవారం రాజ్‌భవన్‌లో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మె మొదలై 12 రోజులు గడిచినా ప్రభుత్వానికి చీమ కుట…